లైవ్ కన్సర్ట్ ను మధ్యలో ఆపేసిన దిల్జీత్ దోసాంజ్.. కారణం ఏంటంటే

58பார்த்தது
జర్మనీలో జరుగుతున్న తన లైవ్ కన్సర్ట్ను ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ మధ్యలో నిలిపివేశారు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణ వార్త విని ఆయనకు నివాళులర్పించారు. 'రతన్ టాటా గురించి మీ అందరికీ తెలుసు. ఆయన కన్నుమూశారు. కష్టపడే తత్వం, సానుకూలంగా ఆలోచించడం, దాతృత్వం, జీవితాన్ని పూర్తిస్థాయిలో జీవించే విషయాలను ఆయన్ను చూసి నేర్చుకోవాలి' అని ఈ సదర్భంగా పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி