కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ ఆల‌యాల మూసివేత‌

85பார்த்தது
కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ ఆల‌యాల మూసివేత‌
కేదార్‌నాథ్, బ‌ద్రీనాథ్ ఆల‌యాలను మూసివేయ‌నున్నారు. చార్‌ధామ్ యాత్ర ఎంతో ప‌విత్ర‌మైది. ఈ యాత్ర ప్ర‌తి సంవ‌త్స‌రం వేస‌వికాలంలో మొద‌ల‌ై శీతాకాలంలో ముగుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆల‌య క‌మిటీ ఈ సంవ‌త్స‌రానికి గాను ఛార్‌ధామ్ యాత్ర ముగింపు తేదీల‌ను ప్ర‌క‌టింది. మొద‌ట‌ యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి, కేదార్‌నాథ్, చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி