రేపటి నుంచి సివిల్స్‌ మెయిన్‌ పరీక్షలు

78பார்த்தது
రేపటి నుంచి సివిల్స్‌ మెయిన్‌ పరీక్షలు
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి UPSC నిర్వహించే సివిల్స్‌ మెయిన్‌ పరీక్షలు ఈ నెల 20 నుంచి 29 వరకు జరుగనున్నాయి. ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2: 30 గంటల నుంచి సా.5:30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా 24 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. HYDలో 6 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు 30 నిమిషాల ముందే అభ్యర్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி