హైడ్రా బాధితుల వీడియోలను సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతాం: మంత్రి పొన్నం

59பார்த்தது
హైడ్రా బాధితుల వీడియోలను సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంని, మంత్రులను, ఎంపీలను తిట్టిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు.

தொடர்புடைய செய்தி