బాలుడిని స్తంభానికి కట్టేసి కర్రలతో ఘోరంగా కొట్టారు (వీడియో)

61பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘడ్‌లో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ. 10 దొంగిలించాడనే అనుమానంతో, గణేష్ పందల చిల్బిల కూడలిలో ఓ చిన్న పిల్లాడిని స్తంభానికి కట్టేసి కర్రలతో దారుణంగా కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. కొట్టవద్దు అని ఎంత ప్రాధేపడినా వదల్లేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி