రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎంపీకి గాయాలు (వీడియో)

80பார்த்தது
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భివానీ జిల్లాలో సివానీ ప్రాంతంలోని షెరాపూర్ గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ సుభాష్ బరాలా గాయపడ్డారు. గాయపడిన ఎంపీని వెంటనే చికిత్స నిమిత్తం హిసార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారని, మెడ, వీపు భాగంలో గాయాలు అయినట్లు వైద్యులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி