ప్రయాణికులకు బిగ్ షాక్.. టికెట్ ఛార్జీల పెంపు

80பார்த்தது
ప్రయాణికులకు బిగ్ షాక్.. టికెట్ ఛార్జీల పెంపు
దసరా పండగ వేళ టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. పండగ రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ప్రకటించిన ఆర్టీసీ ఆ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది. దసరా రద్దీ నేపథ్యంలో ప్రత్యేకంగా 6,300 బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. రిటర్న్ జర్నీలో బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుందని, అందుకే కొంత ఛార్జీలు పెంచినట్టు వివరించారు.

தொடர்புடைய செய்தி