రతన్ టాటా మృతిపై అమిత్‌ షా సంతాపం

85பார்த்தது
రతన్ టాటా మృతిపై అమిత్‌ షా సంతాపం
రతన్ టాటా మృతిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంతాపం తెలిపారు. ‘భారతదేశ అభివృద్ధికి ఆయన జీవితాన్ని నిస్వార్థంగా అంకితం చేశారు. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ దేశం, ప్రజల అభ్యున్నతిపై ఆయన చూపించే నిబద్ధత నన్ను ఆశ్చర్యపరిచేది. ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ.. మనందరి హృదయాలలో జీవించే ఉంటారు’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో రతన్ టాటాను కలిసిన ఫోటోను షేర్ చేశారు.

தொடர்புடைய செய்தி