ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తాం

584பார்த்தது
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కాగజ్‌నగర్‌ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల అన్నారు. సోమవారం కాగజ్‌నగర్‌ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ. 66 దరఖాస్తులు వచ్చాయని, క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி