నర్సాపూర్ (జి): చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

80பார்த்தது
నర్సాపూర్ (జి): చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ గ్రామంలోని ఎర్రకుంట చెరువులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ హన్మాండ్లు తెలిపారు. మృతుడు తెల్ల షర్ట్, నల్ల పాయింట్, స్కై బ్లూ బనియన్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుని వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி