దేశభక్తిపై విద్యార్తులకు వ్యాసరచన పోటీలు

82பார்த்தது
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట ఆలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్, గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు హనుమాన్ చాలీసా, దేశభక్తిపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన విద్యార్తులకు బహుమతులు అందజేశారు.

தொடர்புடைய செய்தி