టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

68பார்த்தது
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 33% వాటా అనగా 1551 కోట్ల రూపాయలు కార్మికులకు ఇవ్వాలని కోరుతూ మందమర్రి ఏరియాలోని కేకే5 గనిపై కార్మికులు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్మికుల నుంచి సంతకాలు సేకరించి నియోజకవర్గ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி