లోకేశ్వరంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం

61பார்த்தது
లోకేశ్వరం మండల కేంద్రంలో గురువారం స్వచ్ఛత హి సేవ 2024 అనే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోని పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ వెంకట రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని, ప్రతి విద్యార్థి స్వచ్ఛత హి సేవ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி