పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన సిఐ

79பார்த்தது
తానూర్ పోలీసు స్టేషన్ ను ఆదివారం ముధోల్ సిఐ మల్లేశ్ తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని క్రైమ్ రేటు ను మరింత తగ్గించేందుకు కృషి చేయాలని, కేసులను త్వరిత గతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రతిరోజు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలన్నారు. ఎస్ఐ రమేష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

தொடர்புடைய செய்தி