ఈ నెల 25 నుంచి సోయా కొనుగోళ్లు

80பார்த்தது
ఈ నెల 25 నుంచి సోయా కొనుగోళ్లు
సోయా కొనుగోళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు పది కేంద్రాలను గుర్తించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక సహకార సంఘాలు కొనుగోళ్లు చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.4, 892లతో ఆదిలాబాద్, జైనథ్, బేల, తాంసి, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, హస్నాపూర్, నార్నూరు, నేరడిగొండ కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని వివరించారు

தொடர்புடைய செய்தி