మద్యానికి బానిసై వ్యక్తి మృతి

50பார்த்தது
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
మద్యానికి బానిసై ఇంట్లోనే మృతి చెందిన సంఘటన కాసిపేట మండలంలోని ట్యాంక్ బస్తీలో బుధవారం చోటు చేసుకుంది. కాసిపేట ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం మృతిని కొడుకు అరుణ్ తన తండ్రి తాగుడుకు బానిసై మృతి చెందినట్లు తెలిపాడని వెల్లడించారు. అతని మరణం పై ఎలాంటి అనుమానాలు లేవని చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

தொடர்புடைய செய்தி