కాళ్లు మొక్కుతా.. కాపాడండి సార్‌ అంటూ ఓ మహిళ ఆవేదన (వీడియో)

50பார்த்தது
ఏపీలోని తిరుపతి తారకరామ నగరానికి చెందిన ఇందిరమ్మ అనే మహిళ తన భర్త చనిపోవడంతో పిల్లల పెళ్లిళ్లు చేయాలని డబ్బు సంపాదించేందుకు మస్కట్‌ కు వెళ్ళింది. కానీ ఇక్కడ తినేందుకు తిండిపెట్టకుండా హింసిస్తున్నారు. కాళ్లు మొక్కుతా.. కాపాడండి సార్‌’ అంటూ విలపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ స్పందించి తనను రక్షించాలని వేడుకుంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி