తెలంగాణ ప్ర‌భుత్వం చారిత్రాత్మక నిర్ణయం

77பார்த்தது
తెలంగాణ ప్ర‌భుత్వం చారిత్రాత్మక నిర్ణయం
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 28 ప్రాంతాల్లో ఒకేసారి భవన నిర్మాణాలకు భూమి పూజ చేస్తున్నామని సీఎస్‌ శాంతి కుమారి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ నియోజకవర్గంలోని కొందుర్గ్‌లో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌ రెడ్డి, మధిరలో డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క శంకుస్థాపన చేస్తారని సీఎస్‌ ప్రకటించారు.

தொடர்புடைய செய்தி