ఇంట్లోకి ప్రవేశించి నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం

546பார்த்தது
ఇంట్లోకి ప్రవేశించి నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో గురువారం దారుణం జరిగింది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడంతో నాలుగున్నరేళ్ల బాలిక తన తాతయ్యల వద్దే ఉంటోంది. ఓ కూలీ బాలిక ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు బాలిక తన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించి పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி