ఎఫైర్ పెట్టుకుని భర్తను చంపేందుకు కుట్ర.. చివరికి

59பார்த்தது
ఎఫైర్ పెట్టుకుని భర్తను చంపేందుకు కుట్ర.. చివరికి
TG: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. కొంతకాలంగా రాము అనే వ్యక్తితో తోట ధర్మ భార్య ఎఫైర్ కొనసాగిస్తోంది. భర్తను చంపాలని రౌడీ షీటర్ విజయ్ కుమార్‌కు సుపారీ ఇచ్చింది. పోలీసులకు విషయం తెలియడంతో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆయుధాలు, రూ.90 వేలు నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி