హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని 25 ఏళ్ల యువతి మృతి

80பார்த்தது
హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని 25 ఏళ్ల యువతి మృతి
హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి చెందింది. మాదాపూర్ పీఎస్ పరిధిలోని కొత్తగూడ చౌరస్తాలో మాధవి(25) అనే యువతి రోడ్డు దాటుతుండగా బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆమె బస్సు చక్రాల కింద పడి చనిపోయింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

தொடர்புடைய செய்தி