98 శాతం పరిహారం జమ: ఏపీ ప్రభుత్వం

53பார்த்தது
98 శాతం పరిహారం జమ: ఏపీ ప్రభుత్వం
విజయవాడ సహా ఇతర ప్రాంతాల్లో వరద నష్టం బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వరద బాధితుల్లో ఇప్పటి వరకు 98 శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కేటాయించిన రూ.602 కోట్ల పరిహారంలో రూ.18 కోట్లు మాత్రమే మిగిలినట్లు వెల్లడించింది. సాంకేతిక కారణాలతో వరద సాయం అందని 2 శాతం మంది ప్రజల ఖాతాల్లో సోమవారం నగదు జమచేయనున్నట్లు తెలిపింది.

தொடர்புடைய செய்தி