దేవరగట్టు కర్రల సమరంలో 70 మందికి గాయాలు! (వీడియో)

82பார்த்தது
విజయదశమి సందర్భంగా గత అర్ధరాత్రి కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం జరిగింది. ఏటా వందలాది మంది తలలు పగిలి రక్తం కారినా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గత రాత్రి కూడా హింస చెలరేగింది. భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. దీంతో 70 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ కర్రల సమరం హింసాత్మకం కాదని, భక్తితో కూడుకున్న సంప్రదాయమని అక్కడి వారు అంటుంటారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி