వారణాసిలో 51 అడుగుల హనుమాన్‌ విగ్రహం (వీడియో)

60பார்த்தது
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఆదివారం 51 అడుగుల హనుమాన్‌ విగ్రహాన్ని సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆవిష్కరించారు. సీఎం యోగి ఆదిత్యానాథ్‌ పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జైహనుమాన్‌ శ్రీ పీఠం ట్రస్ట్‌ వారణాసిలోని హర్హువా ప్రాంతంలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ ప్రాంతం నుంచే వారణాసి ప్రారంభమవుతుందని పూజారి తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా తరలివచ్చారు.

தொடர்புடைய செய்தி