ముష్కరుల దాడిలో 20 మంది మైనర్లు మృతి

76பார்த்தது
ముష్కరుల దాడిలో 20 మంది మైనర్లు మృతి
నైరుతి పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ ప్రావిన్స్​లో కొందరు ముష్కరులు జరిపిన దాడిలో 20 మంది మైనర్లు మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం అర్థరాత్రి దుకీ జిల్లాలోని బొగ్గు గని వద్ద ఉన్న వసతి గృహాల్లోకి ముష్కరులు చొరబడి.. కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మైనర్లు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్గనిస్థాన్ పౌరులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி