19 వేల మంది టీచర్లకు పదోన్నతులు!

57பார்த்தது
19 వేల మంది టీచర్లకు పదోన్నతులు!
రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన షెడ్యూల్ నేడో, రేపో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు చూసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. ఈ ప్రక్రియ పూర్తయితే 10,449 మందికి ఎస్ఏలుగా, 778 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 6 వేల మంది ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி