ఇజ్రాయెల్ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి (వీడియో)

55பார்த்தது
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. తాజాగా గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో వేలాది మంది శిథిలాల కింద చిక్కుక్కున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా గత వారం రోజులుగా జబాలియా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల్లో 150 మంది మృతి చెందినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி