రూ.1,800 కోట్ల మాదకద్రవ్యాల స్వాధీనం

79பார்த்தது
రూ.1,800 కోట్ల మాదకద్రవ్యాల స్వాధీనం
మధ్యప్రదేశ్‌‌లో భారీగా డ్రగ్స్‌‌ను అధికారులు పట్టుకున్నారు. రాజధాని నగరం భోపాల్‌ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో రూ.1,800 కోట్లకుపైగా విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గుజరాత్‌ హోంశాఖ సహాయక మంత్రి హర్ష సంఘవి వెల్లడించారు.

தொடர்புடைய செய்தி