ఇజ్రాయెల్‌ దాడిలో మేయర్‌ సహా 15 మంది మృతి (వీడియో)

73பார்த்தது
లెబనాన్‌‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఖనా నగరంపై మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ ప్రకటించారు. ఈ దాడుల్లో మేయర్‌తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయారు. దాడిలో కూలిన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని లెబనాన్ సివిల్ డిఫెన్స్ పేర్కొంది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி