Apr 28, 2024, 17:04 IST/రామగుండం
రామగుండం
కార్మిక చట్టాలపై అవగాహన ఉండాలి: వాసిరెడ్డి సీతారామయ్య
Apr 28, 2024, 17:04 IST
కార్మిక చట్టాలు, సంక్షేమం, సంస్థ మనుగడ కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆద్వర్యంలో ఆదివారం కార్యకర్తలకు ట్రెడ్ యూనియన్ శిక్షణా తరగతులు నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్ల నుండి ముఖ్య కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు తదితరులు పాల్గొన్నారు.