టీడీపీ లో చేరికలు

76பார்த்தது
టీడీపీ లో చేరికలు
ఈ రోజు నడిగూడెం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోదాడ ఇంచార్జ్ మల్లయ్య యాదవ్ గారి సమక్షంలో నడిగూడెం గ్రామానికి చెందిన గంటే పంగు విజయ్, నక్కా రమేష్ మరియు వివిధ పార్టీల నుంచి యువకులు పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி