రత్నవరం గ్రామంలో పసుపులేటి విజయ(23) అనే వివాహిత అనుమానాస్పద మృతి. కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కోదాడ పోలీసులు

554பார்த்தது
సూర్యాపేట జిల్లా నడిగూడెం (మం) రత్నవరం గ్రామంలో పసుపులేటి విజయ (23) అనే యువతి, భర్త వినోద్ వరకట్న వేధింపులతో మృతి చెందింది.
కోదాడ DSP మాట్లాడుతూ, తండ్రి పిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పసుపులేటి విజయ కు కట్నం కింద అరేకరు పొలము, 2 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేయగా వరకట్నం కోసం వేధింపుచేస్తున్నాడని, కేస్ నమోదు చేసినట్లు కోదాడ DSP తెలిపారు.
మృతిరాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ మా అమ్మాయి ఆత్మహత్య చేసుకొనే అంతా పిరికిది కాదని మా అమ్మాయి భర్త వినోద్, అతని తల్లిదండ్రులు కలిసి తనను చంపరని ఆవేదన వ్యక్తం చేశారు

டேக்ஸ் :