యాంకర్ శ్యామలకు వైసీపీ కీలక పదవి!

54பார்த்தது
యాంకర్ శ్యామలకు వైసీపీ కీలక పదవి!
యాంకర్ శ్యామలకు వైసీపీ కీలక పదవి ఇచ్చింది. తాజాగా వైసీపీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించింది. ఇందులో మాజీ మంత్రి రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, యాంకర్ శ్యామల ఉన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో వైసీపీ తరఫున యాంకర్ శ్యామల ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాంతో ఇప్పుడు యాంకర్ శ్యామలను పార్టీ అధికార ప్రతినిధి హోదా ఇచ్చింది.

தொடர்புடைய செய்தி