కల్తీ నెయ్యిపై టీటీడీలో ప్రకంపనలు

65பார்த்தது
కల్తీ నెయ్యిపై టీటీడీలో ప్రకంపనలు
కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ తయారు చేశారనే ఆరోపణలు టీటీడీలోని అన్ని వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. విజిలెన్స్, ఇంటెలిజెన్స్, ఎస్‌బీ పోలీసులు దేవస్థానంలోని మార్కెటింగ్ గోదాములు, ఆడిటింగ్ విభాగాల నుంచి నెయ్యి సరఫరా వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. వైసీపీ పాలనలో మార్కెటింగ్ విభాగం వారు నెయ్యి సరఫరాకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచారు, కిలో నెయ్యి ధరను ఎంతకు నిర్ణయించారనే వివరాల్నీ గణాంక విభాగం నుంచి సేకరించారు.

தொடர்புடைய செய்தி