నేటితో ముగియనున్న తిరుమల బ్రహ్మోత్సవాలు

65பார்த்தது
నేటితో ముగియనున్న తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఇవాళ స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. దాంతో ఉత్సవాలు ముగియనున్నాయి. దీనికోసం టీటీడీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆఖరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల క్షేత్రానికి చేరుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி