వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

66பார்த்தது
వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
విజయవాడలో ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సోమవారం విజయవాడ నగరంలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం తరఫున భరోసా అందిస్తున్నారు. విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గంలోని 54 వ డివిజన్‌ పరిధిలో వించ్‌ పేట, మహంతి పురం, గాంధీ బొమ్మ ప్రాంతాల్లో కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువులను అందజేశారు.

தொடர்புடைய செய்தி