వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ

57பார்த்தது
వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ
విజయవాడలోని పలు ప్రాంతాల్లో వరదలు రావడంతో నెల్లూరు జిల్లాకు చెందిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. బాధితులకు అందాల్సిన సహాయ, పునరావాస కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி