గాంధీ ఆశ్రమంలో సుభాష్ చంద్రబోస్ వర్ధంతి కార్యక్రమం

74பார்த்தது
ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమంలో ఆదివారం ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி