కోవూరులో నిరసన ర్యాలీ కార్యక్రమం

83பார்த்தது
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ఓ ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య చేసిన ఘటనను నిరసిస్తూ కోవూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ బొమ్మ విగ్రహం నుంచి బజార్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி