వినాయకుడిని దర్శించుకున్న పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి

65பார்த்தது
వినాయకుడిని దర్శించుకున్న పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి
కోవూరు మండలం పరిధిలోని పడుగుపాడు కె ఆర్ ఆర్ నగర్ లోని వినాయక ఉత్సవాలకు టిడిపి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికి సన్మానించారు. అనంతరం వెంకటేశ్వర్ రెడ్డి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. 21 సంవత్సరాల నుంచి కె ఆర్ ఆర్ యూత్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி