ఓటరు నమోదుకు షెడ్యూల్ విడుదల

51பார்த்தது
ఓటరు నమోదుకు షెడ్యూల్ విడుదల
కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. దీనికోసం అధికారులు ఓటరు నమోదుకు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి నవంబర్ 6 వరకు ఓటర్ నమోదుకు అవకాశం కల్పించారు. డిగ్రీ పూర్తయిన వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

தொடர்புடைய செய்தி