భారీగా రేషన్ బియ్యం పట్టివేత

71பார்த்தது
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
అక్రమ రేషన్ బియ్యం రవాణాను అధికారులు అడ్డుకున్నారు. బుధవారం పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు సమీపంలో 2 వాహనాలలో తరలిస్తున్న 60 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఒంగోలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. బియ్యం వాహనాలు సీజ్ చేయడంతో పాటు రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు.

தொடர்புடைய செய்தி