మాగుంటను ఫోన్ ద్వారా పరామర్శించిన చంద్రబాబు

63பார்த்தது
మాగుంటను ఫోన్ ద్వారా పరామర్శించిన చంద్రబాబు
దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పార్వతమ్మ అనారోగ్యంతో బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో పార్వతమ్మకి అంత్యక్రియలు ఏర్పాటు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు.

தொடர்புடைய செய்தி