రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి టూరిజం దోహదపడుతుంది

69பார்த்தது
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి టూరిజం ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కొత్తపట్నం, పాకల బీచ్ లను రాబోయే రోజుల్లో సుందరీకిరణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

தொடர்புடைய செய்தி