పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

64பார்த்தது
పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉత్తమ పారిశుధ్య కార్మికులకు ఒంగోలులోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారియా పారిశుధ్య కార్మికులకు అవార్డులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాదశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி