స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న ఒంగోలు ఎంపీ

82பார்த்தது
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ భవన్ లో జరిగిన స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్నారు. గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఎంపీ మాగుంటను నియమించిన సందర్భంగా కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, పరిచయ కార్యక్రమం పలు అంశాలపై మాగుంట వారితో చర్చించారు.

தொடர்புடைய செய்தி