మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డికి మాతృవియోగం

73பார்த்தது
మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డికి మాతృవియోగం
ప్రకాశం జిల్లా, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందూరు కొండారెడ్డికి మాతృవియోగం కలిగింది. గురువారం తెల్లవారు జామున అనారోగ్యంతో చెంచమ్మ (98) మృతి చెందింది. ఆమె మృతితో మాజీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం నెలకొంది. పలువురు నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఆమె మృతికి సంఘీభావం తెలుపుతూ నివాళులు అర్పించారు. ఆమె అంత్యక్రియలు గురువారం మార్కాపురంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி