మూడు నెలల్లో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం పనులు ప్రారంభం

54பார்த்தது
మూడు నెలల్లో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం పనులు ప్రారంభం
దర్శిలో మధ్యలో నిలిచిపోయిన జాతీయ స్థాయి డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధనా కేంద్రం నిర్మాణ పనులను మూడు నెలల్లో పునఃప్రారంభిస్తామని రవాణా, క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డిని కలిసి నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా నిలిచిపోయిన వివిధ పనులను వివరించారు.

தொடர்புடைய செய்தி