ఆర్మీ యాత్రలకు చిహ్నంగా మొక్కలు నాటిన గొట్టిపాటి లక్ష్మి

63பார்த்தது
ఆర్మీ యాత్రలకు చిహ్నంగా మొక్కలు నాటిన గొట్టిపాటి లక్ష్మి
టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సైనిక సిబ్బంది దేశ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా కాశ్మీర్ లోని సియాసిన్ బేస్ నుండి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర సోమవారానికి దర్శికి చేరుకుంది. దర్శి లోని శివ రాజ్ నగర్ లో మొదలైన ఈ ర్యాలీని దర్శి టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి జండా ఊపి ప్రారంభించారు. ఆర్మీ యాత్రకు చిహ్నంగా సైనికులతో కలిసి లక్ష్మి మొక్కలు నాటారు.

தொடர்புடைய செய்தி