ప్రతి వైసిపి కార్యకర్తకు అండగా ఉంటా: దర్శి ఎమ్మెల్యే

74பார்த்தது
ప్రతి వైసిపి కార్యకర్తకు అండగా ఉంటా: దర్శి ఎమ్మెల్యే
జిల్లాలో ప్రతి వైసిపి కార్యకర్తకు అండగా ఉంటానని జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బూచేపల్లి, వివిధ గ్రామాల నుండి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో వైసీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, దీనికి ప్రతి కార్యకర్త సహకారం కావాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி